లారీ-బొలెరో ఢీ.. ముగ్గురి దుర‍్మరణం

వైఎస్సార్‌ జిల్లా రేల‍్వేకోడూరు మండలం రాఘవరాజపురం గ్రామం వద‍్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ- బొలెరో వాహనం ఢీకొన‍్న సంఘటనలో ముగ్గురు అక‍్కడికక‍్కడే మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top