షిరిడీ వెళ్లి తిరిగి వస్తూ....
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు కర్నూలు నగరానికి చెందినవారిగా గుర్తించారు. నగరానికి చెందిన రంజిత్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో షిర్డీకి వెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు