కర్నూలులో మద్యం తాగి ముగ్గురు మృతి

కర్నూలులో పెళ‍్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. అందరూ ఆనందపారవశ్యంలో ఉన్న సమయంలో కొందరు మద్యం తాగగా వారిలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top