షాక్‌:అసెంబ్లీ సీట్ల పెంపు లేదు

రాజ్యాంగ సవరణ జరగనిదే ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top