అవినీతిపై ఇక యుద్ధమే : వైఎస్ జగన్

చంద్రబాబు మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అక్షరాలా రూ.3,75,008 కోట్ల అవినీతి జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top