కొడుకు తప్పు చేశాడని తల్లిని..!

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచలో నివాసం ఉంటున్న కుర్మ బాలమణి కొడుకు రాజు తమ తండాలో దొంగతనం చేశాడని కోమలంచ తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని చితకబాదడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక తన తల్లికి ఇచ్చానని చెప్పాడు. దీంతో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రాజును తీసుకుని ముగ్గురు కానిస్టేబుళ్లతో ఎస్‌ఐ వారి ఇంటికి వెళ్లారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top