కొడుకు తప్పు చేశాడని తల్లిని..!
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని కోమలంచలో నివాసం ఉంటున్న కుర్మ బాలమణి కొడుకు రాజు తమ తండాలో దొంగతనం చేశాడని కోమలంచ తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని చితకబాదడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక తన తల్లికి ఇచ్చానని చెప్పాడు. దీంతో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రాజును తీసుకుని ముగ్గురు కానిస్టేబుళ్లతో ఎస్ఐ వారి ఇంటికి వెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు