అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు

ఆకలిని తట్టుకోలేక అన్నం తిన్నందుకు తన ముగ్గురు బిడ్డలపై ఓ తల్లి అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఐదు రోజులుగా ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top