‘నంద్యాల’లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
నంద్యాల ఉపఎన్నికలో ప్రతి అధికారీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు కోరారు. ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో సదస్సు జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు