తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికపరంగా పెద్ద ఊరట లభించింది. గతంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ తీసుకున్న రూ. 1274 కోట్ల మొత్తాన్ని ఆ శాఖ తిరిగి ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ కార్పొరేషన్ పన్ను బకాయిల పేరిట ఆదాయం పన్నుశాఖ తెలంగాణకు చెందిన రూ.1274 కోట్లను రిజర్వ్ బ్యాంక్ నుంచి మళ్లించుకున్న విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top