'పరిశ్రమలకు లక్షన్నర ఎకరాలు సిద్ధం'
: పెట్టుబడులకు తమ రాష్ట్రం అనువైన ప్రాంతమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణ హోటల్ లో సీఐఐ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తక్షణం పరిశ్రమల ఏర్పాటుకు లక్షన్నర ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
పరిశ్రమల స్థాపనకు 20 లక్షల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తామన్నారు. 200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో పరిశ్రమలు అభివృద్ధి చెందాయని కేసీఆర్ అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు