పీఆర్‌సీ బకాయిలు వచ్చునా.. రాకపోవునా?

రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారిన బడ్జెట్‌ తయారీ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిర్వహణ పద్దు దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top