ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్‌!

రైల్లో ముంబై నుంచి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.. అంతసేపు రైల్లో కూర్చోవాలంటే బోర్‌ అనుకునేవాళ్ల కోసం సరికొత్త తేజస్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు వచ్చేశాయి. వీటిలో ఎల్‌ఈడీ టీవీలు, వై-ఫై కనెక్షన్‌, సీసీటీవీ, కాఫీ మిషన్లు.. ఇలా బోలెడన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top