పార్లమెంటు సాక్షిగా మళ్లీ వెన్నుపోటు
దేశమంతా నిర్ఘాంతపోయేలా.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు ఆవిరయ్యేలా పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఆకాంక్షకు మరోమారు వెన్నుపోటు పొడిచింది.పార్లమెంటు సాక్షిగా లభించిన హామీని పార్లమెంటులోనే సమాధి చేసేందుకు ప్రయత్నించింది. విభజన నాడు నిండు సభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి మూడేళ్లుగా తూట్లు పొడుస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు ఏకంగా పార్లమెంటులోనే తమ నిజస్వరూపాన్ని బైటపెట్టుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు