ఒంగోలు టీడీపీ బాహాబాహీ
ఒంగోలు నగరం కర్నూల్ రోడ్డులోని పాలకేంద్రంలో సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జిల్లా పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెల కిషోర్బాబు, రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు హాజరయ్యారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు