పులివెందులలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తల దాడి

వైఎస్ఆర్ జిల్లాలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. గిరిజనులపై దాడి ఘటనతో గంట సేపు పులివెందులలో యుద్ధవాతావరణం నెలకొంది.

ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజనుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top