పథకాలపై పన్ను 12 శాతానికి..
ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై కేంద్రం జీఎస్టీలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించినట్టు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన 20వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తరఫున ఆయన హాజరయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు