భారత్ నిర్మించిన డ్యాంపై ఉగ్రవాదుల దాడి
అఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఏకంగా ఆ దేశంలోని ప్రతిష్టాత్మక సల్మా డ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అఫ్ఘాన్ సైనికులు మృత్యువాతపడ్డారు. బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. భారత్ సహకారంతో ఈ డ్యామ్ హెరాత్ ప్రావిన్స్లో నిర్మించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2016లో ఈ డ్యాం ప్రారంభమైంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు