ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్వైన్ఫ్లూ దోపిడీ
హైదరాబాద్కు చెందిన ఐ.సురేశ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారం రోజులు దాటినా దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ అనుమానంతో నాలుగు రోజులు వివిధ రకాల పరీక్షలు చేశారు. వ్యాధి నిర్ధారణ కాలేదు గానీ జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. వైద్యానికి ఆయనకు వేసిన బిల్లు.. రూ. 40 వేలు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు