అఖిలపక్ష సమావేశం ప్రారంభం

పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశానికి డీజీఎంవో,భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణమంత్రి మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి, అమిత్ షా,రాంవిలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top