‘కేంద్ర బడ్జెట్ వాయిదా’పై 20న విచారణ
ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వాయిదా వేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 20న విచారించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు