‘కేంద్ర బడ్జెట్‌ వాయిదా’పై 20న విచారణ

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ వాయిదా వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 20న విచారించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top