రాయబారిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు
శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిద్ అన్సర్కు కౌలాలంపూర్ ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానాశ్రయంలోనే ఆయనపై నిరసనకారులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మలేషియా పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు