చైనాలో చిరు సందడి

80లలో టాప్ స్టార్లుగా వెలిగిన సీనియర్లు ప్రతీ ఏడాది ఓ గెట్టు గెదర్ పార్టీలో కలుస్తుంటారు. ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా విదేశాల్లో సీనియర్లందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీ కోసం ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ చైనా చేరుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top