విశాఖ భూకబ్జాలపై సిట్‌ విచారణ ప్రారంభం

విశాఖ భూ దందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణను బుధవారం నుంచి ప్రారంభించింది. భూ ట్యాంపరింగ్‌, ఆక్రమణలు సంబంధించిన ఫిర్యాదుల్ని నాలుగు విధానాలుగా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీపీ యోగానంద్‌ మాట్లాడుతూ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌, అందుకు సహకరించిన అధికారులు, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తులపై విచారణ జరుపుతామని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top