క్రికెటర్‌ సిద్ధుకు ఆ పదవి ఇవ్వనట్టే!

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ గురువారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు తొమ్మిదిమంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు అయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top