వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరుపున రంగంలోకి దింపుతున్నట్లు ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు