'శేఖర్రెడ్డి ఆయన బినామీయే'
ఇటీవల చెన్నైలో కోట్ల రుపాయల ఆస్తులతో ఐటీ అధికారులకు పట్టుబడ్డ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయడు అఖిలేశ్, జయలలిత సన్నిహితురాలు శశికళ బినామీయేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు