ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్‌

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కబ్జా ల ప్రభుత్వంగా మారిం దని శాసన మండలి కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. గురువారం ఆయన వికారాబాద్‌ జిల్లా తాండూ రులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top