ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది చిన్నారుల మృతి
ఉత్తరప్రదేశ్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతాహ్ జిల్లాలో స్కూలు బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు