ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది చిన్నారుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతాహ్‌ జిల్లాలో స్కూలు బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top