నోట్ల చెల్లుబాటుపై ఏం చేయలేం: సుప్రీం

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో దేశంలోని ఆయా రాష్ట్రాల్లోగల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంపై వాదనలు సుప్రీంకోర్టు వింటుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top