శశికి టోపీ..పన్నీరుకు స్తంభం

అన్నాడీఎంకే అధికార చిహ్నం ‘రెండాకుల’పై నెలకొన్న వివాదానికి ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం కనుగొంది. ప్రస్తుతానికి ఈ గుర్తు ఏ ఒక్క వర్గానికీ కేటాయించకుండా, శశికళ పార్టీకి టోపీ, పన్నీరు పార్టీకి విద్యుత్‌ స్తంభం చిహ్నాలను కేటాయించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top