అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కలకలం

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం కలకలం చోటుచేసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ కటౌట్లు, బ్యానర్లను తొలగించడం చర్చకు దారితీసింది. లంచం కేసులో దినకరన్‌ అరెస్టైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లోనూ శశికళ, దినకరన్‌ పోస్టర్లను తొలగించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top