సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్‌ జర్నలిస్టు బర్ఖాదత్‌, సాక్షి గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతిరెడ్డి, ఈడీ రామచంద్రమూర్తిలు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top