దసపల్లా హిల్స్లో రూ.1500 కోట్ల స్కామ్
విశాఖ దసపల్లా హిల్స్లో రూ.1500 కోట్ల కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 18 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం తనయుడు నారా లోకేశ్ ఆయన బినామీలు దోచుకోవడానికి రంగం సిద్ధమైందని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు