రోడ్డు పనుల్లో భారీ కుంభకోణానికి వ్యూహం
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ ‘దారి’ దోపిడీకి స్కెచ్ వేశారు. విశాఖ–భీమునిపట్నం రోడ్డు సాక్షిగా దాదాపు రూ.100 కోట్లు నొక్కేసేందుకు ముఖ్యనేత మంత్రాంగం చేశారు. అందుకోసం రూ.65కోట్ల అంచనాలున్న రోడ్డు పనులను రూ.195 కోట్లకు పెంచారు. భారీగా పెంచిన రోడ్డు పనులు ప్రస్తుత కాంట్రాక్టర్కే ఇచ్చేయాలని సిఫార్సు చేశారు. అయితే ఖజానా కొల్లగొట్టే చర్యలకు తాత్కాలికంగా ఆర్థిక శాఖ అడ్డుచక్రం వేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎటువంటి ఆమోదం తెలిపినా అక్రమం సక్రమం కాబోదని పేర్కొంది. డయాఫ్రం వాల్ పేరిట పెంచిన అంచనాలను పరిశీలించేందుకు ఈఎన్సీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యనేత రూ.100 కోట్ల దోపిడీ వ్యూహం ఇలా ఉంది...
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు