కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top