హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం

ఊహించని ప్రమాదం పాదచారి ప్రాణం తీసింది. రోడ్డు దాటుతుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఆటో నేరుగా వచ్చి గుద్దడంతో పాదచారి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య ఘటన పాతబస్తీలోని శంషేర్‌ గంజ్‌ లో చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top