సాయిబాబా ఆలయంలో తుపాకీ

గుంటూరు బ్రాడీపేటలోని సాయిబాబా ఆలయంలో సోమవారం ఓ తుపాకీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ...ఆలయంలో తుపాకీ వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా ఆలయంలోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top