వాటిపై జీఎస్టీ తగ్గించండి
బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం లేఖలు రాశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు