మోదీ, షాతో కోవింద్ భేటీ
బిహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలుసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కోవింద్కు మోదీ, షాలు ఘనస్వాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు