రజనీకాంత్ ఆస్తుల వేలానికి ప్రకటన

సినీనటుడు రజనీకాంత్ ఆస్తులు వేలం వేయాలని ఎక్సిమ్ బ్యాంక్ (Exim Bank) పేపర్లో ప్రకటన ఇచ్చింది. రూ.22 కోట్లు చెల్లించనందుకుగానూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఓ చిత్ర నిర్మాణం కోసం ఎక్సిమ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top