మహిళలు సాధించలేనిది ఏదీ లేదు

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా.. విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఆదివారం ఉదయం విద్యార్థులు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒలంపిక్ మెడల్ విజేత పివి సిందూ, స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top