మహిళలు సాధించలేనిది ఏదీ లేదు
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా.. విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఆదివారం ఉదయం విద్యార్థులు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒలంపిక్ మెడల్ విజేత పివి సిందూ, స్పీకర్ కోడెల శివప్రసాద్లు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు