ఆ లక్ష కోట్ల అప్పు.. తీర్చేది ఎవరు?

ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోంది. మిగిలిన నాలుగు చోట్లా కమలనాథులు రాజ్యం ఏలుతారు. అయితే, పంజాబ్‌లో అధికారం దక్కిందన్న ఆనందం కూడా ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు లేకుండా పోతోంది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top