ఇసుక దందాపై నిరసన.. అంతలోనే ప్రమాదం
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ప్రమాదంలో అంత ఎక్కువ మంది మరణించడానికి ప్రధాన కారణం.. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయడమేనని తెలుస్తోంది. ఏర్పేడు మండలం వరదలపాలెం ప్రాంతంలో ఇసుక దందా భారీగా జరుగుతోంది. దానిపై నిరసన వ్యక్తం చేసేందుకు మండల కార్యాలయం ఏర్పేడుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. వాళ్లంతా మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతలో తిరుపతి అర్బన్ ఎస్పీ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారని తెలిసి, ఆయనను కలిసేందుకు ఆందోళనకారులంతా అక్కడకు వెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు