ప్రజాస్వామ్యానికి పాతర..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో అక్షరాలా ప్రజాస్వామ్యానికి పాతరేశారు. సంఖ్యాబలం లేక ఓడిపోతామన్న భయంతో అధికార తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపడేలా చేశారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నా అక్కడే ఉన్న వందలమంది పోలీసులు ప్రేక్షక పాత్ర వహిం చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు