రేణిగుంట చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.ఆయనకు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అన్నిపార్టీల నేతలను ఆత్మీయంగా పలకరించి ప్రధాని కరచాలనం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు