ఎన్డీఏ అభ్యర్థిగా కోవింద్ నామినేషన్
ప్రధాని నరేంద్ర మోదీ, 15 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అట్టహాసంగా రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేశారు. ఎన్డీఏ, ఎన్డీఏయేతర పార్టీల ముఖ్యనేతల హాజరుతో శుక్రవారం లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ పర్వం బీజేపీ బలప్రదర్శన వేదికను తలపించింది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు