శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్

ప్రముఖ సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రెండు రోజులుగా తిరుమలలోనే బసచేసిన పవన్‌కల్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top