మావోయిస్టుల డబ్బు మార్చడానికి వెళ్లి..

పాతనోట్లు మార్చుకోవడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top