కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా
టీడీపీ పెద్దల అక్రమాలకు భూములు.. కొండలు.. చెరువులే కాదు, నదులు కూడా మాయమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే ఆక్రమించుకున్నారు. నది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు